1913 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
తొలి ఆంధ్ర మహాసభలు బాపట్లలో జరిగాయి.
సంఘటనలు
జననాలు
తిరుమల రామచంద్ర
మార్చి 6 : కస్తూరి శివరావు , హాస్య నటుడు. (మ.1966)
మార్చి 12 : యశ్వంతరావు చవాన్ , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
ఏప్రిల్ 15 : కరీముల్లా షా , ముస్లిం సూఫీ, పండితుడు. (జ. 1838)
మే 19 : నీలం సంజీవరెడ్డి , భారత రాష్ట్రపతి గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతి. (మ.1996)
జూన్ 17 : తిరుమల రామచంద్ర , సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త.
జూలై 1 : కొత్త రాజబాపయ్య , ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (మ.1964)
ఆగష్టు 3 : శ్రీపాద పినాకపాణి , శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)
ఆగష్టు 15 : బాడిగ వెంకట నరసింహారావు , కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)
ఆగష్టు 30 : రిచర్డ్ స్టోన్ , ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
సెప్టెంబరు 13 : సి.హెచ్. నారాయణరావు , తెలుగు సినిమా నటుడు. (మ.1984)
నవంబర్ 22 : ఎల్.కె.ఝా , భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8వ వ్యక్తి. (మ.1988)
డిసెంబర్ 9 : హొమాయ్ వ్యరవాలా , భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
డిసెంబర్ 18 : విల్లీబ్రాంట్ , పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్.
మరణాలు
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు