1893 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
జననాలు
గరిమెళ్ళ సత్యనారాయణ
జనవరి 5 : పరమహంస యోగానంద , భారతదేశంలో గురువు. (మ.1952)
జనవరి 23 : రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ , తెలుగు సాహితీకారులు. (మ.1979)
మార్చి 23 : గోపాలస్వామి దొరస్వామి నాయుడు , ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు. (మ.1974)
ఏప్రిల్ 9 : రాహుల్ సాంకృత్యాయన్ , రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు.
మే 21 : ఏకా ఆంజనేయులు , సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.
జూన్ 29 : పి.సి.మహలనోబిస్ , భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
జూలై 14 : గరిమెళ్ళ సత్యనారాయణ , స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)
ఆగష్టు 22 : డొరొతీ పార్కర్ , అమెరికాకు చెందిన కవయిత్రి,రచయిత్రి (మ. 1967)
ఆగష్టు 25 : కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ , హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
సెప్టెంబర్ 3 : కాంచనపల్లి కనకమ్మ , సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
సెప్టెంబర్ 23 : బులుసు అప్పన్నశాస్త్రి , తర్కశాస్త్ర పారంగతులు.
సెప్టెంబర్ 30 : వి. పి. మెనన్ , భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
నవంబర్ 8 : ద్వారం వెంకటస్వామి నాయుడు , వాయులీన విద్వాంసుడు. (మ.1964)
తేదీ వివరాలు తెలియనివి
మరణాలు